E-PAPER

గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా అటవీశాఖ పోస్టర్ని ఆవిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

(శుభ తెలంగాణ/ మంగళగిరి)గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా సోమవారం ఉదయం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీశాఖ  పోస్టర్ను ఆవిష్కరించారు  అలాగే అటవీ శాఖ పై  రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ  ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్  తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :